బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి* *విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ అందోళన*

0
805

కోడుమూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల జీవితాలతో ఆడుకుకుంటునాన్నాయని, సెల్ ఫోన్ లో రీచార్జ్ ఉంటేనే సెల్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ వాడే విదంగా అదాని కంపినికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని, ఈ అగ్రిమెంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అడ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెపడతామణి సి పి ఐ నాయకులు హెచ్చరించారు. శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో సి పి ఐ నాయకులు రాజు, శేషు కుమార్, దూల్ల భాస్కర్, చిన్నరాముడు,సులోచనమ్మ, ఢిల్లీ వెంకటేష్, రుక్మాన్, మస్తాన్, రంగడు, బాబురావు, జంగాల దస్తగిరి, శ్రీకాంత్, విజయ్,ఏడుకొండలు, వెంకటస్వామి, మద్దిలేటి, మాల శ్రీనివాసులు,నాగరాజు యాదవ్,హు స్సేన్, గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 24
Telangana
జూబ్లీహిల్స్ లో ఓట్ చోరి : సుముటోగా స్వీకరించి విచారణ కు ఆదేశించిన ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఇటీవల ఓట్లు నమోదు...
By Sidhu Maroju 2025-10-13 09:00:32 0 84
Rajasthan
Rajasthan Drought Crisis: State Faces Lowest Rainfall in 50 Years
Historic Drought: Rajasthan is facing a severe drought, with monsoon rainfall being the lowest in...
By Triveni Yarragadda 2025-08-11 14:38:39 0 930
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com