బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి* *విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ అందోళన*

0
777

కోడుమూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల జీవితాలతో ఆడుకుకుంటునాన్నాయని, సెల్ ఫోన్ లో రీచార్జ్ ఉంటేనే సెల్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ వాడే విదంగా అదాని కంపినికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని, ఈ అగ్రిమెంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అడ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెపడతామణి సి పి ఐ నాయకులు హెచ్చరించారు. శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో సి పి ఐ నాయకులు రాజు, శేషు కుమార్, దూల్ల భాస్కర్, చిన్నరాముడు,సులోచనమ్మ, ఢిల్లీ వెంకటేష్, రుక్మాన్, మస్తాన్, రంగడు, బాబురావు, జంగాల దస్తగిరి, శ్రీకాంత్, విజయ్,ఏడుకొండలు, వెంకటస్వామి, మద్దిలేటి, మాల శ్రీనివాసులు,నాగరాజు యాదవ్,హు స్సేన్, గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Karnataka
తుంగభద్ర డ్యాం సమస్యలు: నీటి నష్టం, సిల్టేషన్, మరియు పరిష్కారాల ఆలస్యం
సమస్య: తుంగభద్ర డ్యాం క్రెస్ట్ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృథా అవుతోంది.సామర్థ్యం తగ్గింపు:...
By Triveni Yarragadda 2025-08-11 06:20:45 0 501
Telangana
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్...
By Sidhu Maroju 2025-08-30 14:26:19 0 230
Technology
రోజుకు రూ.94 వేల కోట్లు.. డిజిటల్‌ దూకుడు |
డిజిటల్‌ లావాదేవీల రంగంలో అక్టోబర్‌ నెల యూపీఐ రికార్డులు కొత్త మైలురాయిని చేరాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-23 06:10:47 0 52
Bharat Aawaz
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......
By Bharat Aawaz 2025-07-08 17:53:29 0 860
Telangana
వాతావరణ మార్పులపై చర్యకు సీఎం హెచ్చరిక |
తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి వాతావరణ మార్పులు నిజమైనవే అని స్పష్టం చేస్తూ, మూసీ నదీ...
By Bhuvaneswari Shanaga 2025-09-29 06:09:37 0 67
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com