బిగించిన విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలి* *విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ అందోళన*

0
805

కోడుమూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల జీవితాలతో ఆడుకుకుంటునాన్నాయని, సెల్ ఫోన్ లో రీచార్జ్ ఉంటేనే సెల్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ వాడే విదంగా అదాని కంపినికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని, ఈ అగ్రిమెంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అడ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెపడతామణి సి పి ఐ నాయకులు హెచ్చరించారు. శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో సి పి ఐ నాయకులు రాజు, శేషు కుమార్, దూల్ల భాస్కర్, చిన్నరాముడు,సులోచనమ్మ, ఢిల్లీ వెంకటేష్, రుక్మాన్, మస్తాన్, రంగడు, బాబురావు, జంగాల దస్తగిరి, శ్రీకాంత్, విజయ్,ఏడుకొండలు, వెంకటస్వామి, మద్దిలేటి, మాల శ్రీనివాసులు,నాగరాజు యాదవ్,హు స్సేన్, గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Chhattisgarh
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community...
By BMA ADMIN 2025-05-21 07:45:00 0 2K
Telangana
ఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.
మల్కాజిగిరి జిల్లా /ఆల్వాల్ ఆశాడ మాస  బోనాల పండుగ సందర్బంగా వెంకటాపురం డివిజన్‌లోని...
By Sidhu Maroju 2025-07-20 15:35:19 0 911
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:26:10 0 1K
Telangana
బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్ ప్రోగ్రాం. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : బొల్లారం పోలీస్ స్టేషన్ ల్లో ఈరోజు స్కూల్ పిల్లలకు ఓపెన్ హౌస్...
By Sidhu Maroju 2025-10-27 10:50:08 0 179
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com