జనసేన నాయకుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి.
Posted 2026-02-16 12:58:48
0
106
మదనపల్లి: నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్, అడపా సురేంద్రల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా యువతతో కలిసి కేక్ కట్ చేసి, గ్రామ ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన ఆదర్శప్రాయమని, వారి స్ఫూర్తితో సమాజ సేవలో ముందుండాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత, మహిళలు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
హోమ్ స్టే అభివృద్ధిపై పర్యాటకశాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్రచురణార్థం* *15-12-2025*
*ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో...
జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు...
కూటమి ప్రభుత్వం పనితీరుపై జగన్ గగ్గోర్లు పెడుతున్నారు: ఎమ్మెల్యే నజీర్ అహ్మద్.
కూటమి ప్రభుత్వం పిపిపి మోడల్ లో ఆసుపత్రులు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి...
కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన
గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి...