కోడుమూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు కేడీసీసీ చైర్మన్ రెడ్డి ఆదేశాల మేరకు

0
908

కోడుమూరు నియోజకవర్గ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి ఆదేశాల మేరకు గూడూరు నగర పంచాయతీలోని బూత్ నంబర్ 174 14వ వార్డు కోట వీధిలో కౌన్సిలర్ ఎల్లయ్య ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి,వివరించరు ఈ కార్యక్రమంలో.పట్టణ అధ్యక్షుడు రామాంజనేయులు కౌన్సిలర్ ఎల్లయ్య. సింగల్ విండో డైరెక్టర్ రేమట వెంకటేష్ . మైనార్టీ అధ్యక్షుడు సులేమాన్. మాజీ కౌన్సిలర్ చాంద్ బాషా. నాగప్ప యాదవ్ తాగునీటి సంఘం టిసి అయ్యా స్వామి. స్వాములు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
  హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ...
By Sidhu Maroju 2025-06-08 14:50:17 0 1K
Telangana
అంతర్రాష్ట్ర డ్రగ్ మాఫియాపై పోలీసుల దాడి |
హైదరాబాద్ రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ డ్రగ్ రాకెట్‌ను బస్టు చేశారు....
By Bhuvaneswari Shanaga 2025-10-01 08:31:09 0 36
Andhra Pradesh
రైతు సేవా కేంద్రాల పునఃఆవిష్కరణకు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన...
By Bhuvaneswari Shanaga 2025-10-09 11:58:31 0 27
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 06:12:19 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com