సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.

0
1K

1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యాడు. బదిలీ అయిన కొన్ని రోజులకు కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించారు. ఆ సమయంలో అయ్యప్ప అనుచరులు ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుండి కాపాడాలని, పరిస్థితులు అనుకూలించిన అనంతరం సికింద్రాబాద్‌లో విగ్రహా ప్రతిష్టచేయించి ఆలయం నిర్మిస్తామని ప్రార్థించారు. అనంతరం కలరా వ్యాధి నుండి వేలాది మంది రక్షింపబడ్డారు. అనంతరం సూరిటీ అయ్యప్ప వారి అనుచరులతో సికింద్రాబాద్ తిరిగి వచ్చిన తదుపరి 1815లో కట్టెతో అమ్మవారి విగ్రహన్ని చేయించి ప్రతిష్ఠచేసి నిత్యం పూజలు చేయుస్తున్నారు. 1864వ సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టారు.

Search
Categories
Read More
Telangana
Paddy Fields Under Threat | పంటలకు ప్రమాదం కర్రీంనగర్లో
కరీంనగర్ జిల్లా రైతులు ప్రస్తుత సమయంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. #UreaShortage కారణంగా...
By Rahul Pashikanti 2025-09-10 06:13:56 0 17
Telangana
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
   హైదరాబాద్ /సికింద్రాబాద్.   శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
By Sidhu Maroju 2025-08-05 17:27:05 0 558
Odisha
Odisha Govt Approves Rs 2,500 Crore for Infrastructure Boost in Rural
The Odisha government has sanctioned ₹2,500 crore for major infrastructure development projects...
By Bharat Aawaz 2025-07-17 10:55:47 0 952
Telangana
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-10 12:26:53 0 34
Telangana
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక...
By Vadla Egonda 2025-06-04 12:27:27 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com