ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.

0
1K

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న మురికి నీరు. మ్యాన్ హోల్ ఆనుకుని ఒక ఇండికేషన్ బోర్డు మాత్రం పెట్టారు.ఆ బోర్డు రోడ్డుని ఇంకా ఇరుకుగా చేసింది. అది ఇరుకైన చౌరస్తా. అక్కడ దీనివల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నిరంతరం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇక పాదాచారులకు లెక్కే లేదు. ఆ ప్రాంతం నుండి వెళ్లేవాళ్లు ఆ మురికి నీటి దుర్వాసనను భరించలేక ముక్కు మూసుకుని వెళుతున్నారు. అసలే ఇది వర్షాకాలం. ఒకవేళ అనుకోకుండా వర్షాలు పడితే ఆ నీరు ఎక్కడికెళ్తుంది!?  దీనికి బాధ్యులైన సిబ్బంది వెంటనే స్పందించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు 

Search
Categories
Read More
Telangana
పట్టణాలు, గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం,
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు,   సుమారు రూ. 17 కోట్ల వ్యయంతో...
By Bittu Bittu 2025-12-27 12:07:22 0 267
Andhra Pradesh
ఆధునిక పరికరాల పై 90 శాతం రాయితీ.
AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త....
By John Baji 2025-12-23 07:39:49 0 198
Andhra Pradesh
వేసవి రాకముందే నీటి ఎద్దడి..
బొబ్బిలి పట్టణంలో ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వేగావతి నదిలో నీటి మట్టం తగ్గడంతో...
By Boiena Rajesh 2026-03-04 10:48:38 0 144
Telangana
మంచిర్యాల 27 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27 వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య ...
By Avunoori Mahesh 2026-04-11 06:48:59 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com