ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.

0
1K

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న మురికి నీరు. మ్యాన్ హోల్ ఆనుకుని ఒక ఇండికేషన్ బోర్డు మాత్రం పెట్టారు.ఆ బోర్డు రోడ్డుని ఇంకా ఇరుకుగా చేసింది. అది ఇరుకైన చౌరస్తా. అక్కడ దీనివల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నిరంతరం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇక పాదాచారులకు లెక్కే లేదు. ఆ ప్రాంతం నుండి వెళ్లేవాళ్లు ఆ మురికి నీటి దుర్వాసనను భరించలేక ముక్కు మూసుకుని వెళుతున్నారు. అసలే ఇది వర్షాకాలం. ఒకవేళ అనుకోకుండా వర్షాలు పడితే ఆ నీరు ఎక్కడికెళ్తుంది!?  దీనికి బాధ్యులైన సిబ్బంది వెంటనే స్పందించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యక్తిఆత్మహత్యాయత్నం
పుంగనూరు మండలంలోని కమతంపల్లి గ్రామానికి చెందిన ఆనంద (42) కుటుంబ కలహాల కారణంగా గురువారం ఇంట్లో...
By Kothuru Murali 2025-12-26 06:34:14 0 94
Andhra Pradesh
గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ అక్రమ గంజాయి పట్టివేత
గుంటూరు జిల్లా పోలీస్...* *నగరం పాలెం పోలీస్ స్టేషన్.* *తేది : 22.12.2025* _*//గంజాయి కేసులో...
By KOTESWARARAO KVSR 2025-12-23 13:59:12 0 104
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్
**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:   విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర...
By Rajini Kumari 2025-12-30 10:30:36 0 105
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 91
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com