డ్రగ్స్కు కు నో చెప్పేలా పిల్లలను తీర్చి ఇద్దాలి సిఐ

0
77

నిమ్మనపల్లె సీఐ రవినాయక్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం రెడ్డివారిపల్లిలో పోలీసులు, శక్తి టీమ్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ రవినాయక్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా బైక్‌లు నడపడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గంటలోపే ఆసుపత్రికి చేర్చితే ప్రభుత్వం నుంచి రూ. 25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. ప్రజలు రోడ్డు భద్రత, పిల్లల భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 59
Andhra Pradesh
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ..   గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు...
By Rajini Kumari 2025-12-15 08:17:06 0 120
Haryana
हरियाणा स्टीलर्स की मिश्रित प्रदर्शन: जीत और हार का संतुलन
हरियाणा स्टीलर्स ने प्रो कबड्डी लीग (PKL) सीजन 12 के विजाग चरण में मिश्रित प्रदर्शन दिखाया है।...
By Pooja Patil 2025-09-11 09:11:15 0 112
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 485
Telangana
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.|
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు...
By Sidhu Maroju 2026-01-02 15:15:05 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com