భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!

0
1K

భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను, ప్రభుత్వానికి అప్రియమైన అబద్ధాలను వెలికి తీసేందుకు కలిగిన ఒక ప్రజా వేదిక.

మా విధానం:

·        గ్రౌండ్ రిపోర్టింగ్: ప్రజల సమస్యలపై నేరుగా గ్రామాల్లోకి వెళ్లి కవర్ చేస్తాం.

·        సహాయవాణి మీడియా: మీరు చెప్పే సమస్యను వెలుగు లోకి తేవడానికి మేమున్నాం.

·        యువతకు వేదిక: విద్యార్థులు, యువ జర్నలిస్టులు, సామాజిక మార్పు కోరుకునే వారు ఇది ఒక శక్తివంతమైన వేదిక.

·        వాస్తవాలపై ఆధారపడిన కథనాలు: ఎటువంటి రాజకీయ, కార్పొరేట్ ఒత్తిడికి లోనవకుండా నిజాన్ని ప్రసారం చేయడం మా ధ్యేయం.

🔊 "మీ గళాన్ని దేశం వినాలి అంటే, ఇది మీ వేదిక!"

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-28 12:31:26 0 254
Telangana
తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి) తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన...
By Sidhu Maroju 2026-01-29 15:12:34 0 162
Andhra Pradesh
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో...
By Benguluri Madhubabu 2026-01-25 08:36:53 0 230
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం వెళ్లేవారికి అన్నదానం కార్యక్రమం చేస్తున్న టిడిపి రవీంద్ర వర్గం
డాక్టర్ మన్నే రవీంద్ర మాజీ టెక్నాలజీ చైర్మన్ వడ్లమూరి లింగన్న మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ...
By Chennaiah Kati 2026-02-14 14:58:24 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com