సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

0
1K

మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మల్కాజిగిరి నియోజకవర్గనికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కీ చెందిన లబ్ధిదారులు గంగాధర్ 60000, మహంకాళి శ్రీనివాస్ 26000, చంద్రకళ 30000, వినయ్ 51000, నాగమణి 42000 . ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్న యాదవ్, నవీన్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ మేరు తదితరులు పాల్గొన్నారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి కి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక
ఎమ్మిగనూరు వైయస్ఆర్ సి.పి ఇంచార్జ్ బుట్టా రేణుక గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ...
By mahaboob basha 2025-07-06 15:05:09 0 948
Telangana
ఫోన్ ట్యాపింగ్ అట్ మల్కాజిగిరి
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్.*.. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..*....
By Vadla Egonda 2025-06-18 19:49:27 0 1K
Telangana
ఫోన్ ట్యాపింగ్ లో బిగిస్తున్న ఉచ్చు
ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో బిగుస్తున్న ఉచ్చు. – డీజీపీ, అడిషనల్‌ డీజీపీల...
By Vadla Egonda 2025-06-20 09:09:50 0 1K
Telangana
బోనాల చెక్కుల పంపిణి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని...
By Sidhu Maroju 2025-07-09 17:25:37 0 953
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com