మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.

0
1K

మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త విన బోతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ మిలటరీ ఏరియాలలో అదనపు రోడ్ల ఆర్కే పురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసి సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను, అదేవిదంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని దీని కోసం చాలా ఎంతో కృషి చేశాను. సికింద్రాబాద్ , తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నారనీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను . అంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  తెలియజేశారు.

 

Search
Categories
Read More
Telangana
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
By Sidhu Maroju 2025-08-23 10:10:11 0 426
Andaman & Nikobar Islands
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
By Bharat Aawaz 2025-07-17 08:37:30 0 985
Andhra Pradesh
ఆదివాసీ జిల్లాలో స్కూల్‌పై దాడి: వ్యవస్థలో లోపాల బహిరంగం |
ఆదివాసీ జిల్లాలోని ఓ పాఠశాలపై జరిగిన దాడి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసింది. ఈ ఘటన...
By Akhil Midde 2025-10-23 06:05:32 0 46
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com