మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.

0
1K

మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త విన బోతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ మిలటరీ ఏరియాలలో అదనపు రోడ్ల ఆర్కే పురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసి సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను, అదేవిదంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని దీని కోసం చాలా ఎంతో కృషి చేశాను. సికింద్రాబాద్ , తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నారనీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను . అంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  తెలియజేశారు.

 

Search
Categories
Read More
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 1K
Telangana
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
   సికింద్రాబాద్/ కంటోన్మెంట్.   కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా...
By Sidhu Maroju 2025-08-03 16:31:59 0 587
Telangana
New OTT & Theatrical Releases | ఈ వారపు కొత్త OTT & థియేట్రికల్ రీలీస్
ఈ వారం ప్రేక్షకులను మైమరిపించే కొన్ని కొత్త చిత్రాలు వచ్చాయి. #NewReleases Mirai –...
By Rahul Pashikanti 2025-09-12 05:53:06 0 17
International
UK TO END CARE VISAS
The UK government has introduced the first round of stricter visa rules in Parliament, setting...
By Bharat Aawaz 2025-07-03 08:24:06 0 1K
Telangana
Advocate Safety Needed | వకీల భద్రత అవసరం
తెలంగాణలో వకీలు అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆెక్ట్ ను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి...
By Rahul Pashikanti 2025-09-11 05:25:00 0 23
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com