అండగా నిలిచినా మైనంపల్లి హనుమంతన్న

0
1K

ఈరోజు మౌలాలిలో నివాసం ఉండటం వంటి జాన్ టర్నల్ కి గత కొద్దిరోజులుగా యాక్సిడెంట్ కారణంగా అతని కాలు తీసేయడం జరిగింది చికిత్స నిమిత్తం జాలి హృదయంతో పేదల పెన్నిధి మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతన్న గారు అక్షరాల 100000 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ గారూ, ఆల్వాల్ కార్పొరేటర్ జితేందర్ అన్న గారు, మరియు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్న గారు, 141 డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్ గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ సనాది శంకర్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Madhya Pradesh
गुना में आदिवासी भूमि विवाद: भील और भीलाला संघर्ष
गुना जिले में भूमि विवाद को लेकर भील और भीलाला आदिवासी समुदायों के बीच हिंसा भड़क उठी। इस संघर्ष...
By Pooja Patil 2025-09-11 09:52:19 0 24
Telangana
బల్కంపేట ఆలయానికి కోటి రూపాయలు విరాళం అందించిన నితా అంబానీ
బల్కంపేట ఆలయానికి నీతా అంబానీ విరాళం బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత...
By Vadla Egonda 2025-06-21 01:34:05 0 1K
BMA
Training & Skill Development Programs: Shaping the Future of Media
Training & Skill Development Programs: Shaping the Future of Media At Bharat Media...
By BMA (Bharat Media Association) 2025-04-27 16:07:22 0 2K
Bharat Aawaz
మోక్షగుండం విశ్వేశ్వరయ్య – తిరుపతి ఘాట్ రోడ్డుకు రూపకర్త!
ఇంజినీరింగ్ గొప్పతనానికి ప్రతీక – భక్తి పథానికి బలమైన మార్గదర్శి! సర్ మోక్షగుండం...
By Your Story -Unsung Heroes of INDIA 2025-08-05 11:25:20 0 626
Telangana
Telangana Tops Income | ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం వ్యక్తిగత ఆదాయ పరంగా దేశంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా వెల్లడైన...
By Rahul Pashikanti 2025-09-09 11:31:53 0 41
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com