మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి జర్నలిస్టు లపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు వినతి

0
1K

అమరావతి ప్రాంత మహిళల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి జర్నలిస్టు లపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు వినతి అమరావతి రాజధాని, ప్రాంత మహిళల పై జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన మైలవరం నియోజకవర్గ కూటమి మహిళా నేతలు ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు తెలుగు మహిళ కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ: 

ప్రజలు ఎన్నికల్లో బుధ్ధి చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా జగన్ & సైకో బ్యాచ్ రాజధాని అమరావతి పై విషం చిమ్ముతున్నారు వైసిపి నేతలు చేసిన వ్యాఖ్యలు కేవలం అమరావతి రాజధాని మహిళలను మాత్రమే కాదు రాష్ట్ర మహిళలు అందరినీ బాధిస్తున్నాయి రాజధానిపై సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్,కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాస్,కృష్ణంరాజు లో మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా కమీషన్ కు వినతి పత్రం అందజేశారు

Search
Categories
Read More
Telangana
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
By Sidhu Maroju 2025-06-20 10:14:18 0 1K
Bharat Aawaz
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......
By Bharat Aawaz 2025-07-08 17:53:29 0 888
Telangana
మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్  అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి...
By Sidhu Maroju 2025-07-20 14:51:28 0 911
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:49:01 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com