బోరు పాయింట్లు పరిశీలన

0
2K

*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఇటీవల ఎం.పి లాడ్స్ లో మంజూరు చేయబడిన 8 బోరెవెల్ పాయింట్లు జూలోలజిస్ట్ కు చూపించడం జరిగింది. ఎక్కడ నీరు పడవోచ్చో జూలోజిస్ట్ ద్వారా మార్క్ చెయ్యడం జరిగింది. గుర్తించిన పాయింట్ లలో త్వరలో పవర్ బోర్లు వెయ్యనున్నారు. వీటిలో ఓల్డ్ మల్కాజ్గిరి,భగత్ సింగ్ నగర్, హరిజన బస్తి, యాదవ్ నగర్,భవాని నగర్, ఐ. ఎన్ నగర్, మల్లికార్జున్ నగర్ తదితర బస్తిలు వున్నాయి. ఈ కార్యక్రమం లో ఏ.ఈ నవీన్, రమేష్, జూలోజిస్ట్ డా సాయి, వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......
By Bharat Aawaz 2025-07-08 17:53:29 0 888
Karnataka
Karnataka May Require YouTubers to Obtain Licenses |
The Karnataka government is considering a licensing requirement for YouTubers launching channels...
By Pooja Patil 2025-09-16 07:24:28 0 86
Andhra Pradesh
కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్
కర్నూలు జిల్లా కె.నాగలాపురం గ్రామంలో 26 తేదీన యాక్సిడెంట్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన...
By mahaboob basha 2025-08-31 00:49:50 0 325
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com