ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి నా నిరంతర కృషి కొనసాగుతోంది - డా గొట్టిపాటి లక్ష్మి

0
59

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం… దొనకొండ అభివృద్ధికి బీడీఎల్ పరిశ్రమతో కొత్త అధ్యాయం. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి నా నిరంతర కృషి కొనసాగుతోంది - డా గొట్టిపాటి లక్ష్మి 

శనివారం దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేస్తూ అర్జీదారులకు భరోసా కల్పించారు.

అనంతరం త్వరలో దొనకొండ మండలంలో ఏర్పాటు కానున్న బీడీఎల్ (BDL) పరిశ్రమకు సంబంధించి ఆ ప్రాంత రైతులు, టీడీపీ నాయకులతో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై సమగ్రంగా చర్చించారు.ఇటీవల దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్‌లో జిల్లా కలెక్టర్ గారితో కలిసి పర్యటించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని పరిశీలించిన విషయం తెలిసిందే.

బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటుతో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వెనుకబడిన దొనకొండ ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల 12 గ్రామల ప్రజలు దుర్వాసన, శ్వాసకోశ ఇబ్బందులు మరియు చర్మ వ్యాధులతో బాధపడుతున్నారు.
హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తుతం ఉన్న డంపింగ్...
By Thalakayala Nagashiva 2026-04-12 07:17:29 0 283
Andhra Pradesh
నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి
ప్రచురణార్ధం.18.01.26   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ...
By Rajini Kumari 2026-01-18 13:22:19 0 175
Telangana
అల్వాల్‌లో 20 సీసీ కెమెరాల ప్రారంభం.|
"మల్కాజ్‌గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి...
By Sidhu Maroju 2026-07-06 18:32:53 0 79
Kerala
Kerala Smart Villages: Panchayat Services Go Fully Digital
In a major push toward seamless e-governance, the Kerala government has significantly accelerated...
By Lokeshwari Panthadi 2026-06-30 09:40:39 0 56
Andhra Pradesh
పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-29 08:31:20 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com