పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి

0
113

బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. అవాస్తవాలు మాట్లాడే నాయకులు బయటకు శత్రువులుగా కనిపిస్తూ లోపల మరొక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రామచంద్ర యాదవ్ పొత్తు పెట్టుకున్నారని నిరూపిస్తే తాము రాజకీయాలకు రాజీనామా చేస్తామని, దీనికోసం కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమని పార్టీ నాయకులు సవాల్ విసిరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు  ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
By Pagadala Venkateswar 2026-01-23 05:45:48 0 263
Telangana
తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు
*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి...
By Vadla Egonda 2025-06-08 06:17:46 0 2K
Andhra Pradesh
Nara Lokesh: తమ్ముడూ.. నువ్వు లేవని, ఇక రావని అంటే నమ్మడం కష్టంగా ఉంది: నారా లోకేశ్.
గుండెపోటుతో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం మృతి మంత్రి నారా లోకేశ్ తీవ్ర...
By Pagadala Venkateswar 2026-02-26 11:45:26 0 113
Telangana
తెలంగాణ కంటెంట్ తో వచ్చి సత్తా చాటినా, రాజు వెడ్స్ రాంబాయి,దండోరా చిత్రాలు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్ పెద్దలు దిల్ రాజు గారి తో పాటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు...
By Ponnala Srinivasrao 2026-03-08 05:59:37 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com