రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
2K

*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం* మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నేరెడీమేట్ వాసులుతో కలిసి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా స్థానికులు డ్రైనేజీ పైప్ లైన్ కు సంబంధించి రిపేర్ కోరగా వెంటనే మొదలు పెట్టించడం జరిగింది. అదే విధంగా స్థానికులు రోడ్లు ఊకడం, శానిటైజషన్ పైన మరియు చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ పైన ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే ప్రజావానిలో సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి సిబ్బందిని పంపడం, పూర్తి చెయ్యడం జరిగింది. పైన సమస్యలపై మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో పాల్గొన్న శ్రవణ్, అధికారులకు క్రింది స్థాయి సిబ్బందికి సమన్వయము లేక పోవడం జి. హెచ్.ఎం.సి కి శాపంగా మారిందని ఇందుకు ఉదాహరణ వీధి దీపాల నిర్వహణ అని అన్నారు. ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం...
By Pagadala Venkateswar 2026-01-23 06:23:42 0 100
Telangana
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.  జిల్లాల...
By Sidhu Maroju 2025-12-29 13:02:16 0 123
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై...
By Kothuru Murali 2026-02-15 07:14:38 0 87
Andhra Pradesh
పుంగనూరు: ఎమ్మార్వో హామీతో దీక్ష విరమించిన దళిత సంఘాలు
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని...
By Kothuru Murali 2026-03-02 12:33:11 0 71
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com