రామ్ బ్రహ్మ నగర్ సమస్యలపై స్పందించిన కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
1K

*రాంబ్రహ్మం నగర్ లో సమస్యలపై మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన, వెంటనే సమస్యల పరిష్కారం* మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు రాంబ్రహ్మం నగర్, ఓల్డ్ నేరెడీమేట్ వాసులుతో కలిసి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా స్థానికులు డ్రైనేజీ పైప్ లైన్ కు సంబంధించి రిపేర్ కోరగా వెంటనే మొదలు పెట్టించడం జరిగింది. అదే విధంగా స్థానికులు రోడ్లు ఊకడం, శానిటైజషన్ పైన మరియు చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్ పైన ఫిర్యాదు ఇవ్వగా, వెంటనే ప్రజావానిలో సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చి సిబ్బందిని పంపడం, పూర్తి చెయ్యడం జరిగింది. పైన సమస్యలపై మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో పాల్గొన్న శ్రవణ్, అధికారులకు క్రింది స్థాయి సిబ్బందికి సమన్వయము లేక పోవడం జి. హెచ్.ఎం.సి కి శాపంగా మారిందని ఇందుకు ఉదాహరణ వీధి దీపాల నిర్వహణ అని అన్నారు. ఈ కార్యక్రమం లో తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు జిల్లాలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమాలు
కర్నూలు : కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాలతో రాత్రి బస...
By krishna Reddy 2025-12-14 06:24:53 1 199
Andhra Pradesh
ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను భర్తరాఫ్ చేయాలి, (సిపిఎం
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో సోలార్ పరిశ్రమకు సేకరించిన భూముల వలన నష్టపోయిన...
By mahaboob basha 2025-09-04 14:20:14 0 241
Telangana
Remembering P. V. Narasimha Rao on His 104th Birth Anniversary
Born: June 28, 1921 | Known as the "Father of Indian Economic Reforms" Today, India pays tribute...
By Bharat Aawaz 2025-06-28 05:44:41 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com