చేప ప్రసాదం పంపిణీ

0
1K

రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు.

నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం.

రెండు రోజుల పాటు పంపిణీ చేయనున్న బత్తిని సోదరులు.

తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి రానున్న ఆస్తమా బాధితులు.

చేప ప్రసాదం కోసం 1.5 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధం చేసిన మత్స్య శాఖ.

కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ సారి టోకెన్లను పంపిణీ చేస్తున్న అధికారులు.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు.

Search
Categories
Read More
Business
క్లెయిం చేయని షేర్లపై అవగాహన సదస్సు |
స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరులకు అవగాహన కల్పించేందుకు ‘ఉచిత...
By Akhil Midde 2025-10-25 07:12:03 0 53
Kerala
Janaki Ammal: The Trailblazing Botanist Who Defied All Odds. , Janaki Ammal’s story remains largely unknown to the public
“In a world that didn’t expect women to enter science, she bloomed with brilliance...
By Your Story -Unsung Heroes of INDIA 2025-08-05 11:39:36 0 837
Business
స్టాక్‌మార్కెట్‌లో నష్టాల నోట.. లాభాలకు బ్రేక్ |
ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అక్టోబర్ 24, 2025న దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో...
By Akhil Midde 2025-10-24 11:13:24 0 38
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో ₹36తో గొర్రెల,మేకల బీమా |
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుపాలకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గొర్రెలు, మేకల యజమానుల కోసం...
By Bhuvaneswari Shanaga 2025-09-29 11:26:28 0 26
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 930
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com