ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.

0
45

అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27) అనే యువతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. తూ.గో జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన ఈమె, విజయవాడకు చెందిన మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. 2025లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుని, కొద్దిరోజులకే మాయమైంది. ఇటీవల కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు

Search
Categories
Read More
Business & Finance
Build a Section 8 Company the Right Way Legally
A Section 8 Company is a non-profit organization established to promote charitable, educational,...
By Navya Sree 2026-07-13 06:32:03 0 64
Delhi - NCR
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
By Dunna Jessicaruth 2026-05-15 08:08:00 0 84
Telangana
#suryapet news
 సూర్యాపేట జిల్లాలోని ఒక చిన్నా గ్రామం లోని సర్పంచి అదేవిధంగా ఉప సర్పంచ్ గారు తీసుకున్న...
By Mahankali Ravi 2026-04-16 14:59:38 0 482
Andhra Pradesh
బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Pagadala Venkateswar 2026-04-09 04:31:45 0 133
Andhra Pradesh
ఎమ్మిగనూరులో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో బివిజేనేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు
ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర @2047 – బడ్జెట్ 2026-27...
By Boya Dasthagiri 2026-04-04 14:08:43 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com