ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.
Posted 2026-06-27 05:41:35
0
44
అనంతపురం జిల్లా పెదవడుగూరు పోలీసులు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి (27) అనే యువతిని శుక్రవారం అరెస్ట్ చేశారు. తూ.గో జిల్లా గోపాలపురం మండలం దొండపూడికి చెందిన ఈమె, విజయవాడకు చెందిన మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేది. 2025లో అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాసేపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డిని వివాహం చేసుకుని, కొద్దిరోజులకే మాయమైంది. ఇటీవల కర్ణాటకకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆరు రోజులకే మదనపల్లె వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎగ్జిబిషన్లో తనకి పశ్చిమ తహసిల్దార్ ఇన్చార్జి రిబ్కా రాణి
*విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇంచార్జి గా* *ఉన్న డి రిబ్కా రాణి*
*మంగళవారం*
*సితార...
SAINT NIVRUTI MAHARAJ PALKHI BEGINS JOURNEY TO PANDHARPUR
Thousands of devoted Varkaris have embarked on the sacred annual Palkhi procession of Saint...
Eco-Conservation
The Goa government has officially notified 4 lakh square metres of ecologically sensitive land...
యువ శక్తే మన బలం.. టెక్నాలజీయే మన ఆయుధం నేడు మాన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి మోడీ
ప్రధానమంత్రినరేంద్రమోడీ నేడు నిర్వహించన 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లో దేశ ప్రజలు ను ఉద్దేశించి...
Food Processing Industry Gains Momentum in Madhya Pradesh
Madhya Pradesh continues to strengthen its food processing sector by promoting value addition,...