మదనపల్లి: రెవెన్యూ శాఖ పరిపాలనకు వెన్నెముక: జేసీ.
Posted 2026-06-21 07:29:41
0
51
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పాల్గొన్నారు. మనిషి జీవితంలో ప్రతి దశలోనూ రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, రెవెన్యూ ఉద్యోగులు పరిపాలనకు వెన్నెముకగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని పెంచాలని ఆయన సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్వయం సహాయక సంఘాలకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ...
Odisha Paves Way for a Green Energy Industrial Future
Odisha is aggressively accelerating its industrial growth by positioning itself as a premier hub...
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :
యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
మదనపల్లిలో లారీ ఢీకొని బొలెరో డ్రైవర్ కోమాలోకి.
అన్నమయ్య జిల్లాలో శుక్రవారం వేకువజామున మదనపల్లి – నిమ్మనపల్లి మార్గంలోని బసినికొండ నాలుగు...
భారత్-జింబాబ్వే మ్యాచ్కు వర్షం ముప్పు ఉందా
టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్లు...