రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

0
68

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 363 పై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చౌరస్తా వద్ద, లారీ డ్రైవర్ లోకేష్ సాహూ నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తుండగా, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. సీఐ శ్రీలత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 43
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 1K
Andhra Pradesh
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్ర‌చుర‌ణార్థం 18-12-2025   ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు...
By Rajini Kumari 2025-12-18 11:13:09 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com