రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

0
193

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 363 పై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చౌరస్తా వద్ద, లారీ డ్రైవర్ లోకేష్ సాహూ నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తుండగా, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. సీఐ శ్రీలత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: నకిలీ సీళ్ల కేసులో ఐదుగురు అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లె విలేజ్ సెక్రటరీ సీళ్లను...
By Kothuru Murali 2026-03-24 13:41:26 0 80
Andhra Pradesh
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...
By Benguluri Madhubabu 2026-02-24 14:51:36 0 151
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-02-03 07:20:50 0 149
Andhra Pradesh
ఆగి ఉన్న లారీ కింద నిద్రించి.. చక్రాల కింద నలిగి యువకుడు మృతి.
మదనపల్లెలోని నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి ఆగి ఉన్న లారీ కింద నిద్రపోయిన అశోక్ కుమార్ (26)...
By Pagadala Venkateswar 2026-03-16 07:03:25 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com