ఎక్సైజ్ కేసుల్లో వాహనాల వేలం: ప్రభుత్వానికి రూ.3.74 లక్షల ఆదాయం
Posted 2026-06-20 16:12:17
0
74
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన 33 ద్విచక్ర వాహనాలకు గాను 25 వాహనాలను వేలం వేయగా, ప్రభుత్వానికి రూ.3,74,060 ఆదాయం సమకూరింది. ఈ వేలంపాట పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణంలో సూపరిండెంట్ కృష్ణకిషోర్రెడ్డి సమక్షంలో శనివారం జరిగింది. వేలం ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సురేష్ రెడ్డి తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన."
మేడ్చల్...
ఆదోని పట్టణంలోని ఫుడ్ కమిషనర్ తన కీలు
ఆదోని పట్టణంలోని సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు...
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అర్థరాత్రి...
MSP Hike Sparks Joy for Chhattisgarh Farmers
The recent Union Cabinet decision to increase the Minimum Support Price (MSP) for 14 Kharif crops...
"లక్నోలో తెలంగాణ పోలీసుల జోష్.. 12 పతకాలతో జాతీయ స్థాయిలో సత్తా!
హైదరాబాద్ : లక్నోలో నిర్వహించిన 2వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ & టేబుల్ టెన్నిస్ క్లస్టర్...