నా భర్తను అప్పగించి నా ఐదవతనాన్ని కాపాడండి: చంద్రకళ.
Posted 2026-06-11 05:21:21
0
68
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ బుధవారం మదనపల్లె ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. 2004లో నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లికి చెందిన దేవరాజ్తో వివాహం జరిగిందని, పెళ్లైన నాలుగు రోజులకే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. తన భర్త బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు పేర్కొంటూ వరకట్న వేధింపుల కేసును పోలీసులు మూసివేశారని ఆరోపించిన చంద్రకళ, తన భర్తను తనకు అప్పగించి న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది....
మెడికల్ కాలేజీకి డబ్బుల్లేవు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంట
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట...! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు...
సితార సెంటర్ వద్ద వంగవీటి మోహనరంగా జంక్షన్ వద్ద ఘన నివాళి
ప్రజల మాటలు ప్రజల బాటలో నిలిచి ప్రయాణించిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా గారు.
...
Yogesh Gupta IPS: A Visionary Leader Strengthening Kerala's Police Force
"Strong policing is built on discipline, public trust, and unwavering commitment to justice."...