తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు

0
291

విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ సిటీకి నిత్య వాసర వస్తువులు కోసం వచ్చేవారు కో కల్లలు. పాఠశాలలకు . కాలేజీ లకు. యూనివర్సిటీ లకు. టీచర్లు. లెక్చరర్లు. ప్రొఫెసర్లు . చాలా ఇబ్బందిగా ఉంది. పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్ తో ఉచితంగా వెళ్ళడానికి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది .అలాంటి తరుణంలో ఉద్యోగస్తులకు వ్యా పారస్తులకు. సామాన్య ప్రజలకు ఈ మార్గం గుండా తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయని. భీమిలి నుండి మరియు కాంప్లెక్స్ నుండి రాక పోకలు కష్టతరంగా ఉన్నాయనీ.అరకొర బస్సులలో రద్దీ ఎక్కువ . బస్ డోర్ నందు కరుసుకొని పోవాలిసిన దుస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల  ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ముందు జాగ్రత్తగా. కాబట్టి రవాణా శాఖ వారు దయచేసి ఈ మార్గం గుండా మరిన్ని బస్ లు అదనంగా వేస్తే రద్దీ నివారించవచ్చు . పడు గాపులు కాచే పరిస్థితి రాదని . మా సమస్య అర్థం చేసుకోవాలని మధుర వాడ ఏరియా ప్రజలు కోరుకొంటున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు.
  అమరావతిని మీ రెండో నివాసంగా ఎంచుకోండి: సింగపూర్ వేదికగా చంద్రబాబు పిలుపు   Andhra...
By Pagadala Venkateswar 2026-06-17 04:22:39 0 79
Telangana
నిజామాబాద్: ఎడపల్లిలో తైబజార్ వేలుమ్ రద్ధు.
ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటి వల నిర్వాహిoచిన తైబజార్ వెలాన్నీ అధికారులు రాధుచేషారు. ఇమెరాకు...
By Sadaq Sadaq 2026-04-07 17:48:03 0 175
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:31 0 39
Andhra Pradesh
కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి...
By Pagadala Venkateswar 2026-04-18 04:04:57 0 108
Bharat
AADHAR UPDATE CHARGES
AADHAR UPDATE CHARGES APPLICABLE IMMEDIATELY
By Bharat Aawaz 2026-05-02 14:47:05 0 347
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com