తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు

0
199

విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ సిటీకి నిత్య వాసర వస్తువులు కోసం వచ్చేవారు కో కల్లలు. పాఠశాలలకు . కాలేజీ లకు. యూనివర్సిటీ లకు. టీచర్లు. లెక్చరర్లు. ప్రొఫెసర్లు . చాలా ఇబ్బందిగా ఉంది. పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్ తో ఉచితంగా వెళ్ళడానికి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది .అలాంటి తరుణంలో ఉద్యోగస్తులకు వ్యా పారస్తులకు. సామాన్య ప్రజలకు ఈ మార్గం గుండా తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయని. భీమిలి నుండి మరియు కాంప్లెక్స్ నుండి రాక పోకలు కష్టతరంగా ఉన్నాయనీ.అరకొర బస్సులలో రద్దీ ఎక్కువ . బస్ డోర్ నందు కరుసుకొని పోవాలిసిన దుస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల  ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ముందు జాగ్రత్తగా. కాబట్టి రవాణా శాఖ వారు దయచేసి ఈ మార్గం గుండా మరిన్ని బస్ లు అదనంగా వేస్తే రద్దీ నివారించవచ్చు . పడు గాపులు కాచే పరిస్థితి రాదని . మా సమస్య అర్థం చేసుకోవాలని మధుర వాడ ఏరియా ప్రజలు కోరుకొంటున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 121
Andhra Pradesh
దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.
సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:41:04 0 92
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో
పేద దళిత కుటుంబంలో జన్మించి, దళితుల హక్కుల సాధనకు జీవితాంతం పోరాడిన మహానీయుడు, దేశానికి అపార...
By Boya Dasthagiri 2026-04-05 09:39:28 0 91
Telangana
మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్...
By Mittapelli Saketh 2026-03-28 10:51:43 0 160
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com