పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
Posted 2026-06-10 18:17:30
0
95
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే భాగ్యవతి అనే మహిళ అరెస్టు చేసిన ACP జి.కృష్ణ తెలిపారు. ఆమె నుంచి 2 లక్షల విలువైన 4.05 Kgs ఎండు గంజాయి, మొబైల్ స్వాధీనం చేసుకున్నమన్నారు. నాగపూర్ నుంచి తక్కువ ధరకు కొని గోదావరిఖనిలో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు విచారణ తేలింది. నిందితురాలని పట్టుకున్న SI లక్ష్మణరావు, నరేష్ సిబ్బందిని ACP అభినందించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుపతి నగరపాలక సంస్థ చెత్త సేకరణ
తిరుపతి నగరంలో చెత్త సేకరణ లో స్వచ్ఛాంద్ర లో ప్రప్రథమం -స్వచ్చ తిరుపతిలో...
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...
JKCA Suspends President After Apex Council Vote
The Jammu & Kashmir Cricket Association (JKCA) has suspended its president following an...
శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు
మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు..
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన...
పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపు
పత్రికా ప్రకటన
మచిలీపట్నం డిసెంబర్ 20: ---------
ప్రతి ఒక్కరూ పరిసరాల...