ప్లాష్.. ప్లాష్ .. టాటా -ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు ఏసి బోగీ లు రెండు పూర్తి గా దగ్దం ఒక్కరు మృతి.

0
238

అనకాపల్లెలో ఎక్స్ప్రెస్ రైలు లో  అగ్ని 🔥 🔥 ప్రమాదం జరిగింది.ఆదివారం అర్ద రాత్రి 1:30 గంటలు సమయంలో దువ్వూడ మీదగా  పర్నాకుళం వెళుతున్న టాటా-ఎర్నాకుళం 18189ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి.ఎక్స్ ప్రెస్ లో బి1, ఎం 2 ఏసి బోగీలు పూర్తిగా మంటలు రావాడంతో వెంటనే లోకో పైలట్ ఈ విషయాన్ని గుర్తించి ‌ఎలమంచిలి నక్కపల్లి సమీపం లో‌ రైలు ను అపడం జరిగింది. లో.దాదాపు 2000మంది ప్రయాణికులు  స్టేషన్ లో వుండి పోయారు.బోగిలో ఉన్న సామాగ్రి అంతా కాలి పోవాడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..
  తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్...
By Pagadala Venkateswar 2026-02-22 08:46:07 0 116
Punjab
Punjab Businessmen Face Extortion Threats from International Callers
Punjab Businessmen Face Extortion Threats from International Callers In Ludhiana, a series of...
By Bharat Aawaz 2025-07-17 07:44:58 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
By Kothuru Murali 2026-01-20 14:21:58 0 123
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం: ఆర్టీఓ.
మదనపల్లిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా, ఆర్టీఓ అశోక్ ప్రతాప్‌రావ్ స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-23 11:24:40 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com