నిజామాబాద్

0
27

అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య పరిష్కారం.

అశోక్ టవర్స్ మరియు విజేత టవర్స్ పరిసర ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ కావడంతో గత కొన్ని రోజులుగా మురుగు నీరు నిల్వ ఉండి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్య నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బందితో సమన్వయం చేసి అవసరమైన చర్యలు చేపట్టించాను. వారి సహకారంతో డ్రైనేజ్ లైనును పూర్తిగా శుభ్రపరచించి, బ్లాక్‌ను తొలగించి సమస్యను విజయవంతంగా పరిష్కరించడం జరిగింది.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల నిర్వహణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను అని అయన అన్నరు. 

నాగొల్ల లక్ష్మీనారాయణ

19వ డివిజన్ కార్పొరేటర్

జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో పట్టపగలే భారీ చోరీ.
మదనపల్లెలో శుక్రవారం పట్టపగలే దొంగలు ఓ ఇంటిపై దాడి చేసి, తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు....
By Pagadala Venkateswar 2026-01-31 05:44:18 0 126
Andhra Pradesh
వైకుంఠ ఏకాదశి ఉత్తార ద్వారా దర్శనం ఏర్పాటు
తిరుచానూరు, యోగి మల్లవరం లో శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం లో వైకుంఠ ఏకాదశి కి అంగరంగ...
By Karapati Gopi 2025-12-27 11:56:06 0 490
Bharat Aawaz
📜 Article 10 – Continuity of Citizenship
What is Article 10 About? Article 10 of the Indian Constitution ensures that once a person has...
By Bharat Aawaz 2025-06-27 07:27:28 0 2K
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*   *ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్...
By Rajini Kumari 2025-12-15 07:41:35 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com