డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్

0
166

*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*

 

*ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారి నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపీఎస్* 

 

 *ఆకే రవి కృష్ణ ఐపీఎస్ పాయింట్స్*

 

 *ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారందరికీ ధన్యవాదాలు*

 

  *సే నోటు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ కార్యక్రమoలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది*

 

 *ఇలాంటి కార్యక్రమం ఎఫ్ టి పి సి వాళ్ళు చేయటం చాలా సంతోషం*

 

 *మనందరం కలిసి డ్రగ్స్ మీద పోరాడుతాం అని అన్నారు*

 

 *ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*

 

 *ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజిపి రవి కృష్ణ ఐపీఎస్ తో పాటు, జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, కోమటి జయరాం, పుట్టగుంట వీ సతీష్, కూచిపూడి నగేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు*

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మెప్మా ఉద్యోగులు ధర్నా
విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న...
By Mobbu Venkatramana 2026-03-16 09:12:35 0 195
Andhra Pradesh
మహా శివరాత్రి వేళ భక్తులకు పవన్ కళ్యాణ్ శుభవార్త.. అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!
పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
By Pagadala Venkateswar 2026-02-15 05:45:52 0 129
Jharkhand
CoBRA, Jharkhand Police Eliminate Top Maoist Leaders in Hazaribagh |
The CRPF’s CoBRA unit and Jharkhand Police eliminated three top Maoist leaders in...
By Pooja Patil 2025-09-16 07:39:39 0 543
Andhra Pradesh
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ.
YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ 28-02-2026...
By Pagadala Venkateswar 2026-02-28 08:26:40 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com