డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం వి జి పి రవికృష్ణ ఐపీఎస్
Posted 2025-12-15 07:41:35
0
120
*గుంటూరు జిల్లా* *తాడేపల్లి*
*ఈ రోజు విజయవాడ క్లబ్ లో ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారి నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈగల్ టీం ఐజిపి ఆకే రవి కృష్ణ ఐపీఎస్*
*ఆకే రవి కృష్ణ ఐపీఎస్ పాయింట్స్*
*ఎఫ్ టి పి సి ఇండియా ఆర్గనైజేషన్ వారందరికీ ధన్యవాదాలు*
*సే నోటు డ్రగ్స్ వద్దు బ్రో అనే ఈ కార్యక్రమoలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది*
*ఇలాంటి కార్యక్రమం ఎఫ్ టి పి సి వాళ్ళు చేయటం చాలా సంతోషం*
*మనందరం కలిసి డ్రగ్స్ మీద పోరాడుతాం అని అన్నారు*
*ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు*
*ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐజిపి రవి కృష్ణ ఐపీఎస్ తో పాటు, జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం, కోమటి జయరాం, పుట్టగుంట వీ సతీష్, కూచిపూడి నగేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు*
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల పై అవగాహన
బాపట్ల: ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ మరియు బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమా మహేశ్వర్ ఆదేశాల మేరకు బాపట్ల...
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి...
మదనపల్లె: కల్తీ మద్యం కేసులో ముగిసిన విచారణ
ములకలచెరువు కల్తీ మద్యం కేసులో విచారణ శుక్రవారంతో ముగిసింది. నిందితులను గురువారం తంబళ్లపల్లి...