రైళ్లల్లో వీళ్ళకి టికెట్ అవసరం లేదు ఫ్రీగా జర్నీ
Posted 2026-06-06 11:23:38
0
45
రైళ్లల్లో వీరికి టికెట్ అవసరం లేదు.. ఫ్రీగా జర్నీ!
రైళ్లల్లో ప్రయాణించేటప్పుడు పిల్లల టికెట్ నిబంధనలపై చాలామందికి అవగాహన లోపిస్తోంది.
ఐదేళ్లలోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు, కానీ ప్రత్యేక బెర్త్ లభించదు.
5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు సగం టికెట్ వర్తిస్తుంది, అయితే ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి టికెట్ తీసుకోవాలి.
12 ఏళ్లు పైబడిన వారికి పూర్తి టికెట్ తప్పనిసరి... ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు పిల్లల వయస్సును సరిగ్గా నమోదు చేయకపోతే టీటీఈ జరిమానా విధించే అవకాశం ఉంది.
ప్రయాణంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మీ ఆధార్ వెంట తీసుకెళ్లడం మంచిది...
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
NLA Speaker Joins Uniform Rules Panel
Sharingain Longkumer, the Speaker of the Nagaland Legislative Assembly (NLA), recently attended a...
Nara Lokesh: లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి.. ఇవాళ చిత్తూరు, అనకాపల్లి నేతలకు ఆతిథ్యం.
మంత్రి లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం
చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు...
దారుణంగా మరణం....
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ...
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...