మదనపల్లి: బాధిత హోంగార్డులకు చెక్కుల పంపిణీ చేసిన ఎస్పీ.
Posted 2026-06-06 05:42:10
0
82
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు, విశ్రాంత హోంగార్డుకు శుక్రవారం మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ చెక్కులు అందజేశారు. మరణించిన ఐదుగురు హోంగార్డుల కుటుంబాలకు సిడబ్ల్యూఎఫ్ నిధుల నుండి రూ. 15 వేలు, రూ. 20 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల రిటైరైన హోంగార్డు శ్రీనివాసులుకు తోటి సిబ్బంది సేకరించిన ఒకరోజు వేతనం రూ. 2, 23, 650 చెక్కును ఎస్పీ అందజేసి హోంగార్డుల ఉదారతను అభినందించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Breaking Barriers: The Visionary Leadership of Anu Garg
A Trailblazer at the Helm: Odisha’s First Woman Chief Secretary:
History is often...
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
కోతులను తరిమే ప్రయత్నంలో ప్రమాదం: రైతు తీవ్రంగా గాయపాటు.
మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, చీకిలబైలు గ్రామానికి చెందిన రైతు చిన్నయ్య తన...
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
Deven Bharti IPS: The Strategic Mind Behind Mumbai's Security
The Journey Begins
"Effective policing is built on intelligence, public trust,...