సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
152

ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం మదనపల్లి లోని టిడిపి పార్లమెంటు కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి 41 మంది లబ్ధిదారులు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రాణప్రయస్థితిలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అన్నారు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఎల్ఓసి విధానాన్ని సఫలీకృతం చేయడం ద్వారా అర్హుల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తంబాలపల్లి నియోజకవర్గం అన్ని మండల అధ్యక్షులు మరో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని...
By Kothuru Murali 2026-01-06 09:25:13 0 149
Andhra Pradesh
అనంతపురం: జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త
*ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తీపికబురు* 💐 *ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ* 🙏 *ఆర్డీటీకీ...
By Eslavath RameshNaik 2026-03-24 07:23:35 0 209
Telangana
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. ...
By Ponnala Srinivasrao 2026-04-19 12:19:35 0 83
Andhra Pradesh
ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి...
By Mobbu Venkatramana 2026-01-29 17:11:07 0 525
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com