ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం

3
718

 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు  చేయాలని  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించిన.సురాజ్య భారత్ కన్వీనర్ దుక్క ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు గంట్లాన మారేష్ కుమార్. సోమవార గ్రీవెన్స్ లో వినతి పత్రం  అందజేశారు   జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది కానీ ఏచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు ముఖ్యంగా రణస్థలం మండలం లో నిరుపేద విద్యార్థులు డిగ్రీ చదవాలంటే. శ్రీకాకుళం విజయనగరం దూర ప్రయాణ ఖర్చులతో నిరుపేద విద్యార్థుల ఆర్థికగా అవస్థలు ఇబ్బంది పడుతున్నారు  రణస్థలం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజూరు చేపిస్తామని అధికారం కోసం నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా డిగ్రీ కాలేజ్ మజూరు చేసి తరగతులు ప్రారంభించాలని  రణస్థలం మండలంలో నిరుపేద విద్యార్థులు విద్యార్థిలు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

 

 

Like
1
Search
Categories
Read More
Telangana
Ban the hostel businesses in Hyderabad
Govt has to take serious action on banning of the Hostel Businesses in Hyderabad. Residential...
By Terli Ashok 2026-02-14 12:00:18 0 418
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరులో రథసప్తమి వేడుకలు: సూర్యప్రభ వాహనంపై స్వామివారి దర్శనం.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో ఆదివారం రథసప్తమి వేడుకలు...
By Kothuru Murali 2026-01-25 12:06:20 0 142
Telangana
సిరిసిల్ల : తీవ్ర విషాదం...5 రోజుల పసికందు మృతి..!
రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ...
By Sunka Santhosh 2026-04-08 12:15:43 0 159
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com