ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజురికై వినతి పత్రం

3
857

 శ్రీకాకుళం జిల్లా పరిషత్ లో జరిగిన గ్రీవెన్స్ లో రణస్థలం మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు  చేయాలని  ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించిన.సురాజ్య భారత్ కన్వీనర్ దుక్క ఆదినారాయణ మరియు కార్యవర్గ సభ్యులు గంట్లాన మారేష్ కుమార్. సోమవార గ్రీవెన్స్ లో వినతి పత్రం  అందజేశారు   జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉంది కానీ ఏచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు ముఖ్యంగా రణస్థలం మండలం లో నిరుపేద విద్యార్థులు డిగ్రీ చదవాలంటే. శ్రీకాకుళం విజయనగరం దూర ప్రయాణ ఖర్చులతో నిరుపేద విద్యార్థుల ఆర్థికగా అవస్థలు ఇబ్బంది పడుతున్నారు  రణస్థలం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మజూరు చేపిస్తామని అధికారం కోసం నాయకులు హామీలు ఇస్తున్నారు కానీ నెరవేర్చడం లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా డిగ్రీ కాలేజ్ మజూరు చేసి తరగతులు ప్రారంభించాలని  రణస్థలం మండలంలో నిరుపేద విద్యార్థులు విద్యార్థిలు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు

 

 

Like
1
Search
Categories
Read More
Jammu & Kashmir
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions
Nagrota Intrusion Foiled; India Responds Firmly to Ceasefire Violations Amid Tensions An...
By BMA ADMIN 2025-05-22 18:23:27 0 2K
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 175
Andhra Pradesh
నిద్రమత్తు ప్రమాదాలకు చెక్.. 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో'.
అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి 'స్టాప్, ఫేస్ వాష్ అండ్...
By Pagadala Venkateswar 2026-06-22 07:02:56 0 69
Andhra Pradesh
గంజాయి ధ్వంసం : కర్నూలు అడ్మిన్ ఎస్పీ
కర్నూలు : కర్నూలుజిల్లా...10  లక్షల  33 వేల  విలువ గల గంజాయి ధ్వంసం...
By Hari Krishna 2025-12-30 16:28:39 0 248
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-12-07 14:59:12 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com