పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్

0
37

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్, పురపాలక సంఘ ప్రత్యేక అధికారి కళ్యాణి మొక్కలు నాటారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలుగా మారి పర్యావరణ సమతాల్యంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో ఒక్క మొక్క నాటాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మర్రిపాలెం లో ఘనంగా నూతన విగ్రహ ప్రతిష్ట
*మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*   *ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్...
By Rajini Kumari 2026-04-23 13:15:09 0 138
Andhra Pradesh
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతి
అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన...
By Kothuru Murali 2026-04-02 06:39:34 0 131
Telangana
పెద్దపల్లి వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు.
  పెద్దపల్లి మండలం లోని పలు గ్రామాల శివారుల్లో పెద్దపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఎస్ ఐ...
By MOHAMMAD MUJEEBUDDIN 2026-04-04 16:32:17 0 405
Telangana
తెలంగాణలో ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలు కనిపిస్తాయి.. మరి ఏపీలో దాశరథి, సినారె, కాళోజీ, సర్దార్ సర్వాయి పాపన్నలకు స్థానం ఎక్కడ?
ఒక విగ్రహం అంటే కేవలం రాయి కాదు. అది ఒక వ్యక్తి జీవితాన్ని, ఆలోచనలను, పోరాటాన్ని, ఒక యుగాన్ని...
By Ponnala Srinivasrao 2026-05-30 07:57:20 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com