ఎండల ప్రభావం వల్ల తగ్గిన ...గృహజ్యోతి లబ్ధిదారుడు!

0
32

WGL: ఎండల ప్రభావం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు

భారత్ అవాజ్ న్యూస్:5 జూన్ రోజున విద్యుత్ CMD గారు తెలపడం జరిగింది

ఉమ్మడి జిల్లాలో మే నెలలో ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. TGNPDCL పరిధిలోని ຜູ້ 5,95,805 ລ້ ໖ 5,42,026 మందికి జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఏసీలు, కూలర్ల వాడకంతో 53,779 సర్వీసుల వినియోగం 200 యూనిట్లు దాటడంతో వారు బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. వచ్చే నెలల్లో వినియోగం 200 యూనిట్ల లోపు ఉంటే మళ్లీ ఉచిత విద్యుత్ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు .... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
"అత్యవసర సేవలకే అడ్డుగా రోడ్లు… కౌకూర్ పరిస్థితి బహిర్గతం!
మల్కాజ్ గిరి జిల్లా : మైనంపల్లి హనుమంతరావు సూచనతో, మల్కాజ్గిరి జోన్ జోనల్ కమిషనర్ సంచిత్...
By Sidhu Maroju 2026-04-09 14:06:34 0 170
Andhra Pradesh
హిందూ సమ్మేళన ఆహ్వానం
Rss హిందు యాంకర్ హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని...
By Rajini Kumari 2025-12-22 07:48:22 0 208
Andhra Pradesh
RTI: ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్
ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార...
By Eslavath RameshNaik 2026-01-21 11:26:29 0 424
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com