కాలువ పూడికతీతలో అవినీతి: విచారణకు సామాజిక కార్యకర్తల డిమాండ్

0
87

పుంగనూరు పట్టణంలోని కౌండిన్య నది కాలువ పూడికతీత పనులలో అవినీతి జరుగుతోందని సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. ఒక సంవత్సరంలోనే మూడుసార్లు పూడికతీత పనులు చేయడం కాంట్రాక్టర్లకు ఆదాయం చూపించడమేనని, వర్షం పడగానే మట్టి తిరిగి కాలువలో పడి పేరుకుపోతుందని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని వారు తెలిపారు. వెంటనే మున్సిపల్ ప్రత్యేక అధికారి ఈ పనులను పరిశీలించి, జరుగుతున్న అవినీతిపై పూర్తి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.

 

Search
Categories
Read More
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:40 0 124
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Telangana
వాళ్ళు కట్టేశారు వీళ్ళు కుల్చేషారు
‎దిండిగల్, శంబీపూర్ మెయిన్ రోడ్ కి ఆనుకుని ఉన్నా 1.5 ఏకరాల ప్రభుత్వ స్థలం లో స్థానిక ఎస్సీ...
By Ponnala Srinivasrao 2026-03-11 08:29:48 0 310
Andhra Pradesh
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*వై ఎస్ జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు*   *మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి...
By Rajini Kumari 2025-12-21 09:16:18 0 254
Meghalaya
Meghalaya Expands Healthcare Infrastructure Services
Meghalaya is enhancing its healthcare infrastructure through the development of new medical...
By Fathima Safa 2026-06-24 13:30:32 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com