మదనపల్లె: ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రైతు మృతి.

0
42

మదనపల్లెలోని ఒక ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ వికటించి రైతు శ్రీనివాసులు నాయుడు (51) మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. రొంపిచర్ల మండలం వారణాసిపల్లికి చెందిన ఆయన వీపుపై గడ్డ రావడంతో చికిత్స కోసం మదనపల్లె ఆసుపత్రిలో బుధవారం ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ వికటించి పరిస్థితి విషమించడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో! 👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా...
By SivaNagendra Annapareddy 2025-12-20 11:39:41 0 231
Telangana
Mahatma Jyothi rao jayanti
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా...
By G k Nookala 2026-04-11 13:36:38 0 126
Telangana
అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ...
By Sidhu Maroju 2025-11-27 05:21:31 0 159
Andhra Pradesh
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45)...
By Pagadala Venkateswar 2026-04-10 06:27:07 0 71
Andhra Pradesh
పుంగునూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు...
By Kothuru Murali 2026-05-11 05:45:12 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com