పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి

0
81

పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని మోకాలుపాడుకు చెందిన లక్ష్మి ఈనెల 20తేదీన ఇంటి ఎదుట గడపలో నేలపై ఇద్దరి మనుమరాలతో కలిసి నిద్రించింది. ఈ సమయంలో ఆమెకు పాము కాటుకు గురవ్వగా కుటుంబీకులు 108లో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కుమారుడు శంకర్ ఫిర్యాదుతో ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేశారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 2K
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం విషాదంపై అప్డేట్
పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్...
By Kothuru Murali 2026-03-15 10:35:33 0 136
Andhra Pradesh
పుంగనూరు: ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం
ఆటోను బొలెరో వాహనం ఢీకొన్న ఘటన ఆదివారం రాత్రి పుంగనూరు మండలం, రాంపల్లి వద్ద జరిగింది. స్థానికుల...
By Kothuru Murali 2026-03-09 08:07:34 0 119
Andhra Pradesh
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారధి ఆధ్వర్యంలో
డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) విద్యార్థి సంఘం, పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం స్పందించి...
By Boya Dasthagiri 2026-05-15 10:41:55 0 113
Telangana
గోదావరిఖని : మహాత్మ జ్యోతిరావు పూలే 1999 జయంతి వేడుకలు..!
ఈరోజు స్థానిక రాజేష్ టాకీస్ సమీపంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ వేడుకలు ఘనంగా...
By Sunka Santhosh 2026-04-11 06:11:45 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com