నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.
Posted 2026-05-22 05:02:29
0
82
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ (NOS) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ & సాధికారిత అధికారి దామోదర్ రెడ్డి గురువారం తెలిపారు. భారత ప్రభుత్వం సామాజిక న్యాయ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రపంచ టాప్-500 విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్, పీహెచ్డీ చదువులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. అర్హులైన అభ్యర్థులు nosmsje.gov.in ద్వారా జూన్ 2, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన...
NEC Reviews Mission Coffee Clusters Across Nagaland
The North Eastern Council (NEC) has conducted a pre-investment assessment of coffee-growing...
తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు.
జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం
గతంలోనూ ఓ హత్య కేసులో...
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
కార్మికులకు గుడ్ న్యూస్.. కనీసవేతనం .20,000
TG: పరిశ్రమల్లో పనిచేసే 1.11కోట్ల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం...