నిజామాబాద్

0
36

నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు, పబ్లిక్ హెల్త్ డీ ఈ నాగేష్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. నూతన పైప్ లైన్ వేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే గంజ్ కమాన్ వద్ద డ్రైనేజీ పనులు వేగంగా చేపట్టాలని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. 

Search
Categories
Read More
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 76
Telangana
సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల
కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ అవాజ్): స్థానికల ఎన్నికలవేళ కొత్తగూడ మండలలో జోరుగా ఎన్నికల ప్రచారం...
By Bittu Bittu 2025-12-14 04:57:30 0 491
Telangana
పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు లో ఫైల్ ?
సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్ పేరును పోక్సో కేసు విషయంలో వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసు...
By Ponnala Srinivasrao 2026-05-16 02:41:26 0 74
Telangana
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం...
By Katiyala JeevanRaj 2026-03-31 05:02:35 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com