మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.

0
33

మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య ప్రారంభించారు. హెచ్ఐవి బాధితులపై వివక్ష చూపరాదని, వారికి భరోసా కల్పించాలని ఆయన సూచించారు. ఏఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడితే జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు. అనంతరం హెచ్ఐవి కారణంగా మృతి చెందిన వారిని స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
మల్కాజ్గిరి చౌరస్తాలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ...
By Vadla Egonda 2025-06-19 10:07:38 0 1K
Andhra Pradesh
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం...
By Pagadala Venkateswar 2026-05-22 05:02:29 0 33
Telangana
పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్...
By Avunoori Mahesh 2026-05-09 05:54:22 0 146
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com