కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.

0
102

అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం. రంగారావు (52) అనారోగ్యంతో మరణించారు. 1992లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా చేరిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. కర్నూలులో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. రిజర్వ్ పోలీసులు గన్ సెల్యూట్‌తో నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ సంతాపం తెలిపి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మద్రాస ఫౌండేషన్ నిర్మాణం !!
కర్నూలు : డోన్ : ద్రోణాచలం :  ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...
By Hari Krishna 2025-12-22 14:34:07 0 221
Andhra Pradesh
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*   * మంగళగిరి...
By Rajini Kumari 2026-02-20 23:18:49 0 157
Telangana
పేరుకే కేంద్రాలు... మక్కలు దళారుల పాలు...
పేరుకే కేంద్రాలు.. మ‌క్క‌లు దళారుల పాలు మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం...
By Gujile Ramu 2026-04-30 17:06:14 0 147
Haryana
India's First Hydrogen Train Hits 120 Kmph
In a massive leap toward sustainable transportation, India’s first-ever hydrogen-powered...
By Lokeshwari Panthadi 2026-06-27 05:12:53 0 60
Andhra Pradesh
గంజాయితో జీవితాలు నాశనం
గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని బొబ్బిలి పట్టణ సీఐ నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పారాది...
By Boiena Rajesh 2026-04-08 01:01:39 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com