ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*
* మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్ లో టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...
* 6 రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గడ్) 2 కేంద్రపాలిత ప్రాంతాలు (పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 2 టీములు (ITBP, NSG) మొత్తం 10 టీములు టీ–20 క్రికెట్ టోర్నమెంట్ లో తలపడనున్నాయి.
* ఆల్ ఇండియా స్థాయిలో రెండోసారి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్...
* ఈ నెల 24 వరకు జరగనున్న క్రికెట్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు.
* మూలపాడు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పోటీలు...
* ప్రజా భద్రతకు పోలీసులు అహర్నిశలు కష్టపడతారు హోంమంత్రి అనిత...
* క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలి హోం మంత్రి అనిత...
* మహిళా పోలీసులకు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరుతున్నా హోంమంత్రి...
* స్నేహపూర్వక వాతావరణంలో స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ...
* నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం అభినందనీయం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy