సింగరేణి కార్మికుల సమస్యలను కేవలం హామీలతోనే సర్దిపెట్టుకుంటూ వస్తున్న యూనియన్లు, యాజమాన్యం, ప్రభుత్వం — కానీ అమలు మాత్రం ఎక్కడ?

0
91

మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, వైద్య సదుపాయాలు, వారసత్వ ఉద్యోగాలు, ఖాళీల భర్తీ వంటి కీలక అంశాలపై పదేపదే ప్రకటనలు వస్తున్నా, నేలమీద ఫలితాలు కనిపించడం లేదు, కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్లు కూడా ఇప్పుడు కేవలం చర్చలు, ప్రకటనలు, సమావేశాలతోనే సరిపెట్టుకుంటున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి సమ్మె ముందు హామీలు, ప్రతి ఎన్నిక ముందు వాగ్దానాలు — కానీ అమలు విషయానికి వస్తే మౌనం ఎందుకు,ప్రభుత్వం సింగరేణిని లాభాల్లో ఉందని చెబుతుంటే, అదే సమయంలో కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు, కార్మికుల కష్టంతో నడిచే సంస్థలో వారి భవిష్యత్తుపై స్పష్టమైన హామీలు ఎందుకు ఇవ్వడం లేదు అని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
రియాజ్ ఎన్ కౌంటర్ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించండి. మానవహక్కుల సంఘం
    హైదరాబాద్: మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన...
By Sidhu Maroju 2025-10-21 11:04:17 0 252
Telangana
నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి
‎మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 00:38:38 0 69
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com