ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ

0
228

   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి యందు ఏ ఎన్ ఎం గా పని చేస్తున్న గండి లూథియ పీబీ అనే ఉద్యోగిని శని వారం పదవీ విరమణ చెందా రు. 1964 సంవత్సరం ఫిబ్రవరి 28 న జన్మించిన  ఆమె1986 సంవత్సరం లో ఏ ఎన్ ఎం గా విధులు లోకిచేరింది. శ్రీ కాకుళం విజయ నగరం జిల్లాల లో పని చేసింది ఆరు సంవత్సరముల క్రిందట శొంటి యంకు వచ్చింది తన 40  యేండ్ల సర్వీస్  లో ఎక్కడ గాని ఇబ్బందులు లేక అధికారుల మన్ననలను పొందింది . ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు మాట్లాడుతూ ఇంత మంచి మనిషి ఈ రోజుతో మన శాఖ లో పదవి విరమణ పొందడం బాధా కరమన్నారు. పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో గండి ఎలీషా గారు. ఆయుష్ డాక్టర్లు. ఎం యన్ ఓ వినోద్ కుమార్. సబార్డ్నెట్ రాము. వారి బంధువులు పాల్గొన్నా రు

Search
Categories
Read More
Andhra Pradesh
కార్యకర్తల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘కార్యకర్తలతో ముఖాముఖి’ : ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి...
By John Baji 2026-01-01 02:16:08 0 136
Andhra Pradesh
కొంత ప్రైవేటీకరణతో ఆర్టీసీకి ఊరట ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ
Avja కృష్ణా    కొంత ప్రైవేటీకరణతోనే ఆర్టీసీకి ఊరట: ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ...
By Rajini Kumari 2026-05-16 14:59:26 0 64
Andhra Pradesh
సింగపూర్‌గా మారనున్న ఆంధ్రప్రదేశ్?
ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం పోర్టులు, ఐటీ,...
By Babitha Babitha 2026-05-20 04:32:43 0 60
Andhra Pradesh
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల  భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-14 12:12:21 0 160
Andhra Pradesh
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం బస్సును ఢీకొన్న ట్రాక్టర్
మైలవరంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం    బస్సును ఢీకొన్న ట్రాక్టర్   ...
By Rajini Kumari 2025-12-13 09:37:25 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com