రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
Posted 2026-05-07 12:25:22
0
112
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు 10-05-2026 తేదీలలో ఘనంగా జరగనుంది. మొదటి రోజు ఉదయం 6 గంటలకు 101 బిందెల పసుపు నీటితో జలాభిషేకం, మహాభిషేకం, ప్రత్యేక అలంకరణ, దుర్గా హోమం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం సుగంధ ఫల పుష్పాలతో అలంకరణ, పొంగళ్ళ సమర్పణ అనంతరం, సాయంత్రం 6 గంటలకు విద్యుత్ దీపాలతో అలంకరించిన పుష్పల్లకిలో అమ్మవారిని ఊరేగించారు# కొత్తూరు మురళి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వైకుంఠ ఏకాదశి ఉత్తార ద్వారా దర్శనం ఏర్పాటు
తిరుచానూరు, యోగి మల్లవరం లో శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం లో వైకుంఠ ఏకాదశి కి అంగరంగ...
Raj Kasireddy: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి ఆసుపత్రికి తరలింపు.
రిమాండ్ ఖైదీగా ఉన్న రాజ్ కసిరెడ్డికి అస్వస్థత
విజయవాడ జీజీహెచ్ కు తరలింపు
వైద్య పరీక్షలు...
Maharashtra Boosts Industrial Investment and Manufacturing
Maharashtra continues to strengthen its position as one of India’s leading industrial hubs...
జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది
చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె,...
Trainee Aircraft Crash-Lands in UP; Pilot Safe
A shocking incident occurred earlier today in Uttar Pradesh when a trainee aircraft was forced to...