నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య

0
105

నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని  నిజామాబాద్ CP పి. సాయి చైతన్య, IPS సూచించారు.

 

🔸 ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్టాపన చేయరాదు.

🔸 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJ వినియోగం పూర్తిగా నిషేధం.

🔸 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం అనుమతించబడదు.

🔸 డ్రోన్లు వినియోగించడం లేదా భారీ సభలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి.

🔸 నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

🔸 శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.

 

📅 ఈ నిబంధనలు 01-05-2026 నుండి 15-05-2026 వరకు అమల్లో ఉంటాయి.

 

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి  గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని...
By Shyamala Yadagiri 2026-03-27 03:10:32 0 210
Andhra Pradesh
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...
By Eslavath RameshNaik 2026-01-17 02:09:56 0 202
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:44:50 0 1K
Telangana
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
  పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.   రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...
By Prashanth Goindla 2025-12-22 07:43:53 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com