నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
Posted 2026-05-01 07:07:57
0
105
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ CP పి. సాయి చైతన్య, IPS సూచించారు.
🔸 ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్టాపన చేయరాదు.
🔸 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJ వినియోగం పూర్తిగా నిషేధం.
🔸 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం అనుమతించబడదు.
🔸 డ్రోన్లు వినియోగించడం లేదా భారీ సభలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి.
🔸 నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
🔸 శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.
📅 ఈ నిబంధనలు 01-05-2026 నుండి 15-05-2026 వరకు అమల్లో ఉంటాయి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
చింతూరు సి,హెచ్,సి ని పరిశీలించిన డిసిహెచ్ఎస్
చింతూరు సి,హెచ్,సి ని డీసిహెచ్ఎస్ డా.నీలవేణి గురువారం ఆకస్మాత్తుగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని...
) అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
అనంత: మరదలితో ప్రేమ.. సుత్తితో కొట్టి చంపిన బావ
హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీరామ్ నగర్లో గురువారం...
124 నాటౌట్: పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
పత్తి కొనుగోళ్లలో కేంద్ర బీజేపీ - రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ల నిర్లక్ష్య వైఖరి,
పత్తి రైతుకు కన్నీరే మిగిల్చింది.
రైతులు నేరుగా మార్కెట్ కు తెచ్చే పత్తికి అనేక...