బైక్కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.
Posted 2026-06-10 05:16:58
0
64
మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా (32) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బైక్పై రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా, పెంచుపాడు కృష్ణాపురం వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జిల్లా కేంద్రాల్లో వాహనాల తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత 7 రోడ్డు కూడళ్లు మరియు ముఖ్యమైన కూడళ్లను ట్రాఫిక్ పోలీసులు...
Follow These Steps to Apply for ZED Certification
Applying for ZED (Zero Defect Zero Effect) Certification is a straightforward process for...
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి
భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున...
ఐపీఎల్లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు
ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్...
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*
*-నియోజకవర్గ యువనాయకులు మండలి...