2027 ఫిబ్రవరి కల్లా పోలవరం నిర్వాసితులకు పునరావాసం !

0
157

పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ (పునరావాసం మరియు పునరుద్ధరణ) పనులపై ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2027 ఫిబ్రవరి నాటికి పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను పూర్తి చేసి, అర్హులైన నిర్వాసితులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వీఆర్ పురం మండల నిర్వాసితులు ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం సూచించిన మూడు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోవాలని సూచించారు.కూనవరం మరియు చింతూరు మండలాల్లోని గిరిజనేతర నిర్వాసితుల కోసం ప్రత్యేక లేఅవుట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వీరికి లాటరీ పద్ధతిలో ప్లాట్లను పారదర్శకంగా కేటాయిస్తామని వెల్లడించారు.నిర్వాసితులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని పీఓ కోరారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
విలేఖరి హత్యపై మదనపల్లెలో నిరసన.
మంగళవారం, వి. కోటలో ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి....
By Pagadala Venkateswar 2026-04-29 04:53:57 0 60
Andhra Pradesh
కార్యకర్తల సమావేశం లు సీఎం
తాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం...
By Gitta Raju 2026-04-07 01:42:37 0 189
Andhra Pradesh
ఘనం గా ముక్కోటి ఏకాదశి!!
కర్నూలు : వెంకటరమణ కాలనీ : కర్నూల్ సిటీ లోని స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర...
By Hari Krishna 2025-12-30 00:10:26 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com