పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి

0
77

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో మృతుడి భార్యతో సహా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, అక్రమ సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Media Academy
The Power Of Truth In An Age Of Misinformation
The Power Of Truth In An Age Of Misinformation In An Era Of Information Overload And...
By Media Academy 2025-04-28 18:35:58 0 3K
Odisha
Electoral Rolls: EC Announces Special Intensive Revision
In a major administrative move, the Election Commission of India announced today that a...
By Dunna Jessicaruth 2026-05-15 11:39:14 0 64
Andhra Pradesh
సామర్లకోట శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా
సామర్లకోట ప్రసిద్ధి చెందిన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తి వైభవం...
By Ratna Sekhar 2026-02-19 19:17:50 0 792
Andhra Pradesh
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్.
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్ 26-01-2026...
By Pagadala Venkateswar 2026-01-26 06:42:08 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com